చాక్లెట్ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారం..

by Disha Web Desk 12 |
చాక్లెట్ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ లోని రాంచీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాక్లెట్ ఆశ చూపి 22 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నమ్‌కుమ్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని రాంచీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నౌషాద్ ఆలం తెలిపారు.

Also Read : గణేష్ నిమజ్జనంలో ముగ్గురికి కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం




Next Story

Most Viewed